వర్షానికి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడిపించిన కార్పొరేటర్ యుగంధర్ రెడ్డి

Published: Wednesday September 28, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని11వ డివిజన్ బుద్ధ నగర్ కాలనీలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లు గుంతలుగా ఏర్పడడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి ట్రాక్టర్ తో మట్టి తెప్పించి గుంతలను పూడిపించారు