*శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి*

Published: Thursday September 15, 2022
టి పి వి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ .
 
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 14, 
ప్రజాపాలన : 
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో ఎలాంటి పర్మిషన్ లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని టి పి వి ఎస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చందు, సాయి, రమేష్, రాజు, రవి, సోహిల్, నరేష్,తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area