కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ- ఎమ్మెల్యే రవిశంకర్

Published: Saturday October 02, 2021
కొడిమ్యాల, అక్టోబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : కొడిమ్యాల మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు 26 లక్షల 3116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రవిశంకర్ మరియు ఎమ్మార్వో స్వర్ణ, ఎంపిడివో, సింగిల్విండో చైర్మన్ రాజ నర్సింగరావు, బండ రవీందర్ రెడ్డి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణారావు, వైస్ ఎంపీపీ పార్లపల్లి ప్రసాద్, సర్పంచులు మరియు ఎంపీటీసీలు తెరాస అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ ఉపాధ్యక్షుడు రోడ్ల శరత్ నాయకులు సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.