మధిర మున్సిపాలిటీ లో 19వ వార్డు కౌన్సిలర్ మాధవి ఆధ్వర్యంలో జ్వరం సర్వే
Published: Monday January 24, 2022
మధిర జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం మరియు పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదేశాల తోటి మధిర మున్సిపల్ చైర్మన్ లత జయకర్ మరియు కమిషనర్ అంబటి రమాదేవి గారు సూచనలతో టిమధిర మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ ధీరవత్. మాధవి ఆధ్వర్యంలో బంజార కాలనిలో ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ దగ్గు జలుబు జ్వరం ఉన్న వారికి మెడికల్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది కరోనా టెస్టు చెయ్యడం విస్తరిస్తున్నది గనుక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు సామాజిక దూరం పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకోని వారు తప్పనిసరిగా సెకండ్ డోస్ చేయించుకోవాల్సిందే మనవి ఈ కార్యక్రమంలో ఆర్ పి కృష్ణవేణి ఆశా వర్కర్ లీల వార్డు ఇంచార్జ్ తిరుపతి రావు పాల్గొనడం జరిగినది
Share this on your social network: