ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి *హాత్ సే హాత్ జోడో రాగాలని గాంధీభవన్లో ముఖ్య
Published: Monday January 09, 2023
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీభవన్ లో హాత్ సే హాత్ జొడో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సన్నాహాక కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి,టిపిసిసి సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి, ఈసీ శేఖర్ గౌడ్ (మామ), టీపిసిసి నాయకులు దండెం రామ్ రెడ్డి, కొత్త కురుమ శివకుమార్, ఏనుగు జంగారెడ్డి,సీనియర్ నాయకులు తాళ్లపల్లి కృష్ణ, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: