రాష్ట్రస్థాయి బహుమతి పొందిన కూరపాటి వైష్ణవిని అభినందించిన శీలం వెంకటరెడ్డి మధిర రూరల్

Published: Saturday January 21, 2023

జనవరి 20 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు మడిపల్లి పాఠశాలలో రాష్ట్రస్థాయి బహుమతి పొందిన కురపాటి వైష్ణవి నీ అభినందనీయం శీలం  వెంకటరెడ్డి: ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించినటువంటి పదో తరగతి సోషల్ స్టడీస్  టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి పొందిన కూరపాటి వైష్ణవి ని మరియు  శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయురాలిని భరత్ విద్యాసంస్థల అధినేత  అభినందించి 1000 రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత పాఠశాల మడిపల్లి గ్రామంలో చదువుకుంటూ అంచనాంచెలుగా ఎదుగుతూ పలువురు ఆదర్శంగా నిలుస్తున్న శభాష్ అంటూ ప్రజలు రాష్ట్రస్థాయిలో బహుమతి పొందిన

కురపాటి వైష్ణవి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తోట నరసింహారావు భోస కోటేశ్వరావు కోన బాబురావు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు