దేవాలయాల్లో పూజలు నిర్వహించిన మల్లు నందిని విక్రమార్క

Published: Saturday June 04, 2022

మధిర జూన్ 3 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ  కరోనో బారి నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూతూ మండల,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  శాసన సభ్యులు *మల్లు భట్టివిక్రమార్క సతీమణి *మల్లు నందినీ విక్రమార్క మధిర పట్టణం లోని వినాయకుని గుడి,వెంకటేశ్వర స్వామి దేవాలయం లో  సోనియమ్మ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు,అర్చనలు చేసారుఈ సందర్బంగా మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ప్రజల ఆకాంక్షను నిజం చేసిన సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండాలని కుల,మతాలకు  అతీతంగా అన్ని దేవాలయలో పూజలు చేస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంసెట్టి కిషోర్,* మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా,* మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ *రంగా హనుమంతరావు,* మున్సిపల్ కౌన్సిలర్ *కోన ధని కుమార్,* మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వరరెడ్డి,* యూత్ నాయకులు *తూమాటి నవీన్ రెడ్డి, పారుపల్లి విజయకుమార్,* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు, మిరియాల కాశీ విశ్వేశ్వరావు,* మండల బీసీ సెల్ అధ్యక్షుడు *చిలివేరు బుచ్చి రామయ్య* , మైనార్టీ సెల్ అధ్యక్షుడు *జహంగీర్* ,పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్ర ఉద్దండయ్యా,* కాంగ్రెస్ నాయకులు *తలుపుల వెంకటేశ్వర్లు, మాగం ప్రసాద్, అది మూలం శ్రీనివాసరావు* మొదలగువారు పాల్గోన్నారు.