ఇబ్రహీంపట్నం నిండు కుండలా మారిందని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బర్ల జగదీష్* *రంగారెడ్డి జిల్ల
Published: Saturday October 08, 2022
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 7 ప్రజా పాలన ప్రతినిధి
గత 45 సంవత్సరాల నుండి చెరువు నిండకపోవడంతోటి ఎన్నో రోజులు బాధపడుతున్న ప్రజలు ఇబ్రహీంపట్నం చెరువు నిండడంతో ఇబ్రహీంపట్నం ప్రజలు ఆనంద వ్యక్తంలో మునిగిపోయారు
రైతులు పంటలు పండించుకునే సందర్భంలో ఈ చెరువుకు అందరూ హారతి రూపంలో అలంకరించి స్వాగతం పలికారు స్థానికనిక ప్రజలు గత 45 సంవత్సరాల క్రితం ఎన్నో సందర్భాల్లో చెరువు నిండి నిండక ప్రజలు ఆటంకాల గురై ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థానికులు చెరువు నిండడం సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు జగదీష్ మాట్లాడుతూ. ఈరోజు రైతులు పాడి పంటలతో పశు సంపదతో ఎల్లవేళలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న రైతులుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని దేవుని ఉంటాయని రైతులకు ఎల్లప్పుడూ ఉంటాయని పట్నం నియోజవర్గ సీనియర్ నాయకులు బర్ల జగదీష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మరిపల్లి అంజయ్య యాదవ్, మల్లేష్ యాదవ్ , భీమ్రావు నాయకులు పాల్గొన్నారు.
రైతులు పంటలు పండించుకునే సందర్భంలో ఈ చెరువుకు అందరూ హారతి రూపంలో అలంకరించి స్వాగతం పలికారు స్థానికనిక ప్రజలు గత 45 సంవత్సరాల క్రితం ఎన్నో సందర్భాల్లో చెరువు నిండి నిండక ప్రజలు ఆటంకాల గురై ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థానికులు చెరువు నిండడం సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు జగదీష్ మాట్లాడుతూ. ఈరోజు రైతులు పాడి పంటలతో పశు సంపదతో ఎల్లవేళలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న రైతులుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని దేవుని ఉంటాయని రైతులకు ఎల్లప్పుడూ ఉంటాయని పట్నం నియోజవర్గ సీనియర్ నాయకులు బర్ల జగదీష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మరిపల్లి అంజయ్య యాదవ్, మల్లేష్ యాదవ్ , భీమ్రావు నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: