సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ మధిర జూలై

Published: Wednesday July 20, 2022

రూరల్ 19 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోపలు వైద్యశాలల్లో చికిత్స చేయించుకొని ఆర్థిక సహాయం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం  శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ద్వారా సిఫార్సు చేసుకోగా *మల్లు భట్టి విక్రమార్కచొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్* చేతుల మీదుగా లబ్ధిదారుడుN వెంకటేశ్వర్లు. సిద్దినేనిగూడెం 60,000 రూపాయల చెక్కును అందచేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు *చావా వేణు* నియోజకవర్గ ఐ ఎన్ టి యు సి ఇంచార్జ్ *కోరంపల్లి చంటి* మండల సేవాదళ్ అధ్యక్షుడు *ఆదూరి శ్రీను* పట్టణ మైనార్టీసీల అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్ర ఉద్దండయ్యా* కాంగ్రెస్ నాయకులు *ఆదిమూలం శ్రీనివాసరావు,మైలవరపు చక్రి* మొదలగువారు పాల్గొన్నారు