కుల ధ్రువీకరణ పై నిర్లక్ష్యం
Published: Thursday July 08, 2021
జన్నారం, జులై 7, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలో గల చుట్టుప్రక్కల ఉన్న ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇంతకుముందు ఉన్న తాసిల్దార్ లో వారం రోజులలో రేషన్ కార్డు కార్డు పెడితే ఇచ్చేవారని కానీ ఇప్పుడు ఉన్న తాసిల్దార్ నెలలు గడుస్తున్నా కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి డాక్యుమెంట్లు పెట్టిన కానీ ఇవ్వడం లేదని తుడుందెబ్బ నాయకులు రాజేశ్వరరావు రాజ్కుమార్ లో ఆరోపించారు బుధవారం వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన డాక్యుమెంట్లను చూసి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని లేనియెడల కార్యాలయం ముందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు,
Share this on your social network: