మురికి కాల్వల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

Published: Tuesday February 01, 2022

రాయికల్, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో 10 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న మురికి కాల్వల పనులను రాయికల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ అజర్, ఎం.పి.టి.సి రాజనాల మధు, వార్డు మెంబర్లు ఉన్నారు.