మురికి కాల్వల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో
Published: Tuesday February 01, 2022
రాయికల్, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో 10 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న మురికి కాల్వల పనులను రాయికల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ అజర్, ఎం.పి.టి.సి రాజనాల మధు, వార్డు మెంబర్లు ఉన్నారు.
Share this on your social network: