పలు కుటుంబాలను పరామర్శించి అందించిన రాయల..
Published: Friday July 08, 2022
పాలేరు జులై 7 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి మండలం రాయి గూడెం గ్రామంలో ఇటీవల మరణించిన మూడు కుటుంబాలకు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న ఒక కుటుంబానికి ఊటుకూరి ముత్తయ్య డేగల భద్రమ్మ ఆకం పుల్లయ్య ఇరిగి దేడ్ల కొండలు లకు ఒక్కొక్క కుటుంబానికి 100 కేజీలు బియ్యాన్ని మరియు నిత్యావసర సరుకులు అందించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వర రావు, సహకారం తో నేలకొండపల్లి మండల నాయకులు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని,ల ద్వారా అందజేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు బోయిన వేణు, సూరపల్లి రవి, గట్టిగుండ్ల వెంకన్న, యాతాకుల శ్రీనాథ్, మేదరమెట్ల సతీష్, పగిడి కత్తుల సుదర్శన్ నంబూరి నరేష్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు బోయిన నాగరాణి తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: