కొడిమ్యాల పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు

Published: Monday December 13, 2021

కొడిమ్యాల, డిసెంబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల పద్మశాలి సంగంలో ఓటింగ్ పద్దతిలో జరిగిన యువజన సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా బోగ.రాకేష్ నేత విజయం సాధించారు ప్రధాన కార్యదర్శిగా వీరబత్తిని.రాజు, కోశాధికారిగా అంకం.మహేందర్ ఉపాధ్యక్షుడుగా కొండ.అనిల్, ఉప కార్యదర్శిగా అయిట్ల.రమేష్ ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో పద్మశాలి సంఘ అధ్యక్షులు చెన్న. దేవేందర్ మరియు మాజీ యువజన అధ్యక్షులు మార్గం. చిరంజీవి, కట్టెకొల.రాజు, గాలిపెళ్లి.రాజు మరియు కుల సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.