ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి జూలై 06:కొడంగల్ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీలో హస్నాబాద్ గ్రామాని

Published: Thursday July 07, 2022
కొడంగల్ పట్టణంలోని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కమిటీని ఎన్నుకోవడం జరిగింది అందులో హస్నాబాద్ గ్రామానికి పెద్దపీట వేయడం జరిగింది కమిటీలో ఆరుగురికి చోటు కల్పించడం జరిగింది. అందులో 
 1.మైపాల్ రెడ్డి మీడియా సెల్ ప్రెసిడెంట్
2. కాంగ్రెస్ పార్టీ మండల b.c.sell ఉపాధ్యక్షుడు కొత్త వెంకటయ్య
3. మదన్ మండల ఉపాధ్యక్షుడు
4. S A జావిద్ మైనార్టీసేల్ వైస్ ప్రెసిడెంట్
5. కార్యవర్గ సభ్యులుగా దుద్యాల అంజiలప్ప,
నాయి కోటి నర్సింలు ను ఎన్నుకోవడం జరిగింది.
మండల కమిటీలో ఆరుగురికి చోటు కల్పించినందుకు పార్టీ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి,
మండల ప్రెసిడెంట్ నందారం ప్రశాంత్ , ఎండి. యూసుఫ్, సోమశేఖర్ హస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ హార్షం వ్యక్తం చేశారు.
 
 
 
Attachments area