కొల్లూరు మండలం ప్రకటిస్తానని మాట తప్పిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Published: Friday September 30, 2022
నవబుపెట్ మండల్ . 29. ప్రజాపాలన ప్రతినిధి. నవ పేట మండలం పరిధిలో ఉన్న కొల్లూరు గ్రామపంచాయతీని మండలుగా ప్రకటిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి .గత 2018 ఎన్నికల్లో గెలిచిన వెంటనే మండలగా ప్రకటిస్తానని హామీ ఇచ్చిన  నువ్వు ఈరోజు ఎందుకు ప్రతిపక్షాలపై డిమాండు అయివున్నావు జడ్చర్ల నియోజకవర్గంలో నిరుపేద వాడికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు మూడెకరాల పొలం ఇస్తానని కూడా కెసిఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది కావున కెసిఆర్ హామీలు కూడా ప్రజలకు ఆశలుగా మిగిలాయి అంతేకానీ ఏ పేద ప్రజలకు అందనే లేవు. లక్ష్మారెడ్డి హయాంలో చెరువు కుంటలు కబ్జాలు చేసి అడ్డదిడ్డంగా ఇసుక మట్టిని ఇసుక మాఫియాను కూడా  అమ్ముకుంటుంటే అవినీతిపరులను కనీసం ఆపలేకపోయారు అందుకే అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే మమ్మలని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు  ఈ విషయంలో నువ్వు నిజంగా చేతగాని వ్యక్తి వని ప్రజలకు అర్థమయింది  వచ్చే ఎన్నికల్లో  నీ పార్టీ ప్రజలే నీకు గుణపాఠము చెప్తారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఖబర్దార్ అంటూ ఈ సందర్భంగా జానంపల్లి దుష్యంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా అధికారుల ప్రజా ప్రతినిధులు సమీక్షంలో ప్రెస్ మీట్ విడుదల చేయడం జరిగింది.