మచ్చగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు

Published: Monday October 04, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా మదర్ డైరీ ఛైర్మన్ గంగుల కృష్ణారెడ్డి దంపతులు శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసంహా స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్త నరసింహ, ఆలయ కార్యనిర్వహణాధికారి కె రవి కుమార్, సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.