మాట నిలుపుకున్న మంత్రి దివ్యాగునికి బ్యాటరీ సైకిల్

Published: Wednesday July 07, 2021
జగిత్యాల, జులై 06 (ప్రజాపాలన ప్రతినిధి) : గొల్లపల్లి మండలం దమ్మన్నపేట పల్లె ప్రగతి హరితహారంలో జులై 1వ తేదీన రాజు సతీష్ బ్యాటరీ సైకిల్ కొరకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు దరఖాస్తు పెట్టుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలో ఎలక్ట్రానిక్ సైకిల్ ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాజు సతీష్ ఎలక్ట్రానిక్ సైకిల్ ఇప్పించినందుకు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు.