*ప్రజాపాలన కొందుర్గు ::-ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొందుర్గ్ మండల కేంద్రంలో 7జనవరి

Published: Friday January 06, 2023
*ఈ టోర్నమెంట్ ప్రారంభించడానికి షాదనగర్ MLA శ్రీ అంజయ్య యాదవ్ విచ్చేయనున్నారు*
 టోర్నమెంట్ లో జాతీయ స్థాయి, క్రీడాకారులు, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు,జిల్లా స్థాయి క్రీడాకరులు గ్రామీణ క్రీడాకారులు పాల్గొంటారు 
 
టోర్నమెంట్ రెండు విభాగాలు గా ఉంటుంది. ఓపెన్ టు ఆల్,  రూరల్ విభాగాలుగా పోటీలు ఉండును. ఓపెన్ టు ఆల్ విభాగ మొదటి బహమతి 50 వేలు,రెండవ బహుమతి 25 వేలు,మూడవ బహుమతి 10 వేలురూరల్ విభాగంలో 15వేలు,రెండవ బహుమతి 7,500,మూడవ బహుమతి 3000.
 
ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,బొరిగ నరేందర్,కడిగళ్ల మహేందర్,ఈసరి సత్యం,చౌరస్తా కహానీ మేనేజిమెంట్ తాళ్లపల్లి శ్రీను,శ్యామ్,గంట్ల రాజు,కొత్త బాలరాజు, బ్యాగరి రవి,బండ మీది ప్రవీణ్ విజయ్ ,జోసు,పవన్ కళ్యాణ్,సన్నీ ,నిక్కిప్రశాంత్,స్టీఫెన్, తదితరులు  పాల్గొన్నారు