పాము కాటుకు బలైన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం

Published: Tuesday July 20, 2021
గుమ్మడిదల మండలం వీరరెడ్డి పల్లి మధిర గ్రామం మొల్లగూడాలో గతవారం శామంతల నర్సింలు పాము కాటుతో చనిపోవడంతో ఆయన కుటుంబం ఆదేరువు లేకుండాపోవడంతో ఈ విషయని అనంతరం మాజీ ఉప సర్పంచ్ గోపాల్ చిట్కుల్ సర్పంచ్ నీలం మధు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయాన స్పందించి వారి కుటుంబానికి 5వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గ్యారాల మల్లేష్  అనంతరం మాజీ ఉప సర్పంచ్ గోపాల్ స్థానిక వార్డు సభ్యుడు వెంకటేష్ మంజుల, ఉప అధ్యక్షులు కనుకంట వెంకటేష్, నల్తూరు యాదగిరి కోశాధికారి తుజాలపూర్ వీరేశ్  మొల్లగూడా బాలరాజు తదితరులు పాల్గొన్నారు