జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజాపాలన ప్రతినిధి)
Published: Thursday August 25, 2022
శ్రీలోకమాత పోచమ్మ తల్లి 60 వార్షికోత్సవం ఘనంగా శ్రీ శ్రీ సద్గురు మహాదేవ స్వామిచే ఉత్సవాలు ప్రారంభించినారు. శ్రీ శ్రీ సద్గురు మహాదేవ స్వామి భక్తుల ఉద్దేశించి మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారు గురించి వారి ప్రత్యేకత గురించి భక్తులకు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: