ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నూతన గృహప్రవేశానికి హాజరైన మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణి

Published: Monday April 04, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి:  "శుభక్రుత్ " తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా శనివారం నాడు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్కరాణి అలేఖ్య, సుమన్, లు నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశానికి హాజరై ఆశీర్వదించిన మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, జ్యోతి దంపతులు. ఈ సందర్భంగా రేణికుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గం పరిధిలోని క్యాతనపల్లిలో ఇల్లు నిర్మించుకుని ప్రజలకు సేవ చేయడానికి, అందరికీ అందుబాటులో ఉండటానికి క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో, ఇల్లు నిర్మించుకోవడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు.