విద్యుదాఘాతంతో ఆవు మృతి
Published: Thursday June 16, 2022
బోనకల్, జూన్ 15 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన వట్టి కొండ రామకృష్ణ అనే రైతుకు చెందిన ఆవు పొలంలో అరక దున్నుతుండగా ప్రమాదవశాత్తు గాలిదుమారం కు చెట్టుకొమ్మలు విరిగి విద్యుత్ తీగల మీద పడటంతో, విద్యుత్ తీగలు ఆవు మీద పడి ఆవు మృతి చెందింది.ఆవు విలువ సుమారు 80 వేల రూపాయలు ఉంటుందని రైతు తెలిపాడు. వ్యవసాయం చేసే ఆవు చనిపోవడంతో రైతు తన పరిస్థితి ఏంటని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి చనిపోయిన ఆవుకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వట్టి కొండ రామకృష్ణ కోరుతున్నారు.ఈ కార్యక్రమం
Share this on your social network: