దెందుకూరు ఉప సర్పంచ్ మృతికి టిడిపి ఘన నివాళులు

Published: Thursday September 09, 2021
మధిర, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : టిడిపి జెండా కప్పి నివాళులర్పించిన టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మధిర మండలం దెందుకూరు గ్రామ ఉపసర్పంచ్ అద్దంకి నాగేశ్వరరావుగారి మృతికి (45) నివాళులు అర్పించి తెలుగుదేశం జెండా కప్పి సంతాపం ప్రకటించిన తెలుగుదేశం నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం మధిర రూరల్ టిడిపి అధ్యక్షులు మార్నీడు పుల్లారావు మధిర టౌన్ టిడిపి అధ్యక్షులు మల్లాది హనుమంతరావు దెందుకూరు గ్రామశాఖ అధ్యక్షులు అయితం రామారావు మల్లెల కృష్ణయ్య పువ్వాళ మల్లిఖార్జునరావు  నూకవరపు వెంకటేశ్వరరావు అద్దంకి శ్రీనివాసరావు అద్దంకి రామకృష్ణ (RK) టిఆర్ఎస్ నాయకులు ఐతమ వెంకటేశ్వరరావు తదితర గ్రామ పెద్దలు నాయకులు కుటుంబ సభ్యులు భార్యను కుమారుడు కుమార్తెను పలుకరించి సంతాపాన్ని సానుభూతిని తెలియజేసారు దివంగత నాగేశ్వరరావుగారు టీడీపీ నాయకుడుగా ప్రజాప్రతినిధిగా అందించిన సేవలను కొనియాడి వారి మృతి పార్టీకి తీరని లోటు అని ప్రకటించారు