తడి పొడి చెత్త పై అవగాహన సదస్సు
Published: Monday May 31, 2021
పరిగి, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో.2...3. వ వార్డుల్లో ఇంటింటికి వెళ్లి గృహిణులకు తడి పొడి చెత్త పై వి బి కే లు మాదవి. భాగ్యమ్మ లతో కలిసి సర్పంచ్ కె రాజిరెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి పొడి చెత్తను వేరు వేరుగా చేసి గ్రామపంచాయతీ ఏర్పాటుచేసిన ట్రాక్టర్ల లో వేయాలని సూచించారు.
Share this on your social network: