శ్మశాన వాటికలు,నర్సరీ, పల్లె ప్రకృతి వణాలు తొందరగా పూర్తిచేయాలి
Published: Thursday March 18, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని రెడ్లరేపాక, టేకుల సోమారం, ఎదుల్లగూడెం, సుంకిషాల గ్రామాలలో నిర్మాణంలో ఉన్న శ్మశానవాటికలు, నర్సరీ, పల్లె ప్రకృతి వణాల నిర్మాణ పనులు వారం రోజులలో పూర్తిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా డిఆర్డీఓ ప్రాజెక్టు డైరెక్టర్ మందడి ఉపేందర్ రెడ్డి అధికారులకు, సర్పంచులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఏపిఓ అరుణకుమారి, సర్పంచ్ నర్సింహ, కార్యదర్శులు సాయికుమార్, శ్రీశైలం, సాయిరారాంరెడ్డి, నవనీత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: