పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి
Published: Saturday June 18, 2022
రాయికల్, జూన్ 17 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఐదుచేతులపోచమ్మ తల్లివిగ్రహప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేశారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏలేటి జలంధర్ రెడ్డి, ఉప సర్పంచ్ శేఖర్, కాంగ్రెస్ నాయకులు ఆదిరెడ్డి, గంగారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, టీ.నరేష్, ఎ.నరేష్, రాజేందర్రెడ్డి, జలపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: