తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి
Published: Thursday July 28, 2022
బషీరాబాద్ మండలం లోని మంతటి గ్రామానికి చెందిన
భార్యాభర్తలిద్దరూ కూరగాయలు అమ్ముకునే తిరిగివస్తుండగా నదిలో కొట్టుకు కొట్టుకుపోయి మృతదేహాలురీ తేలాయి. వారు కూరగాయలు సాగు జీవిస్తున్నారు .అయితే నమోదు కూరగాయలు అమ్ముకొని తిరిగి సోమవారం వస్తుండగా ఉన్నది వాగులో కొట్టుకుపోయారు. కర్ణాటక ప్రాంతంలో చిత్తూరు గ్రామంలో కొత్తూరు గ్రామంలో శవాలు తేలాయి. సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏదో అవుతుందని అందరూ ఎదురుచూస్తున్న సందర్భంలో తేలాయి మృతదేహాలు తేలాయి. భారీ వర్షాలతో కాగ్నానది పొంగిపొర్లుతోంది. ప్రభుత్వ యంత్రాంగం అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అప్పటికీ ఫలితం లేకపోయింది రెండు గదిలో ఇద్దరు కొట్టుకుపోయారు.
Share this on your social network: