ఇబ్రహీంపట్నం మండల టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సమావేశం

Published: Saturday June 18, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 16 ప్రజాపాలన ప్రతినిధి.

శుక్రవారంరోజున్ ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బుగ్గ రాములు అధ్యక్షతన నిర్వహించిన  మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్  మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని  మండల టిఆర్ఎస్ అదే విధంగా మండల పరిధిలోని గ్రామాల్లో వెంబడే గ్రామ శాఖ సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యే అభివృద్ధి చేసిన పని విధానాన్ని కార్యకర్తలకు తెలియజేయాలని  కెసిఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేశారని  అధ్యక్షులు కోరారు, ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంచి రెడ్డి ప్రతాప్ రెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి,మండల గ్రామ శాఖ అధ్యక్షులు శేఖర్ యాదవ్,ఐల్లేష్, దానయ్య గౌడ్,  అంజయ్య,బాలు గౌడ్, హరిప్రసాద్, సురేష్, జలంధర్, జి.రమేష్, గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.