ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాను : ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

Published: Friday May 28, 2021
పరిగి, 27 మే, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమీక్ష సమావేశం ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నిర్వహిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు సమకూరుస్తానని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్ రావు, జడ్పిటిసి హరిప్రియప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు జె ఏ సి రవి, మునీర్, తెరాస సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు ఎంపీటీసీ ఫోరం మాజీ అధ్యక్షులు సురేందర్, ఏ ఎమ్సి  వైస్ చైర్మన్ భాస్కర్, ఆస్పత్రి సూపర్డెంట్ సత్యనారాయణ మరియు ఆసుపత్రి సిబ్బంది నాయకులు బలాల పాల్గొన్నారు.