దండుమైలారం గ్రామం పర్యటించారు కర్ణాటక రాష్ట్రం నుండి గొర్రెల సహకార సంస్థ ఎండి బృందం
Published: Thursday July 28, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి గత సంవత్సర కాలం నుండి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లకు సంబంధించిన అన్ని విషయాలను సమగ్రంగా అధ్యయనం చేయుట కొరకు కర్ణాటక రాష్ట్రం గొర్రెల సహకార సంస్థ ఎండి మరియు వారి బృందం సభ్యులు వివిధ జిల్లాలను పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు దండుమైలారం గ్రామంలో పర్యటించి గత సంవత్సరం జూలై అది యూనిట్లు పొందిన లబ్ధిదారులు యొక్క తీసుకొని సలహా సూచనలు గొర్ల కాపరులను అడిగి తెలుసుకున్నారు గొర్ల యూనిట్లను శీలించారు వారి ఆధ్వర్యంలో ఈ పథకాలను అమలు చేయుట కొరకు నిర్ణయించారు. క్రమంలో గ్రామ సర్పంచ్ రమణ మౌని మల్లేశ్వరి జంగయ్య పి టి సి పశు సంవర్ధన శాఖ సిబ్బంది డాక్టర్ కిష్టయ్య, డాక్టర్ సురేందర్, పురుషోత్తం, సీతయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: