జీళ్లచెరువు మత్స్య కార్మిక సంఘం ఎన్నిక ఏకగ్రీవం.

Published: Thursday November 25, 2021
పాలేరు నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : మత్స్య కార్మిక సంఘం జీళ్లచెరువు  గ్రామం కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా కొత్త కమిటీని సొసైటీ సంఘ సభ్యుల సమక్షంలో ఎన్నికల అధికారులు  జిల్లా సహకార కార్యాలయం అధికారులు T వెంకటేశ్వర్లు,మరియు DV రమణ DCCB డైరెక్టర్ ఇంటూరి శేఖర్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, సర్పంచ్ ముద్రబోయిన రాంబాబు, ఉప సర్పంచి, సెక్రటరీ లింగన్న బోయిన రామయ్య. డైరెక్టర్స్ గోపి హరినాథ్. గోగుల సుబ్బయ్య. ముద్ర బోయిన నాగేశ్వరరావు.లింగనబోయిన సూర్యనారాయణ, తమ్మర బోయిన లక్ష్మయ్య, ముద్ర బోయిన నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ ప్రతి మీటింగ్ కు హాజరు కావాలి హాజరు కాని యెడల మూడు సార్లు చూసి తర్వాత మీటింగ్ లో సంఘం తీర్మానం ప్రకారం తొలగించబడును కొత్త డైరెక్టర్ను ఎన్నుకోవటం జరుతుంది అని అధికారులు సూచించారు