కరెంట్ షాక్ తో యువకుడు మృతి .

Published: Monday August 01, 2022

నవాబుపేట్. జూలై 31. ఆదివారం. సిద్దోటం గ్రామం. చెందిన.21. వయసు గల యువకుడు తమ పొలం దగ్గర పనికి  చేస్తుండగా. అకస్మాత్తుగా. కరెంటు షాక్ తో తమ పొలము లో  మృతి. చెందాడు.