మగినం రాంబాబుఘన నివాళులు అర్పించిన దెందుకూరు
గ్రామ సర్పంచ్ సొసైటీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు రూరల్ మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారం నాడుదెందుకూరు గ్రామానికీ చెందిన కాంగ్రెస్స్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ మగినం వెంకట నరసయ్య గారి చిన్న కుమారుడు మగినం రాంబాబు అనారోగ్య సమస్య కారణం గా ఈ రోజు మరణించగా వారి భౌతిక కాయానికి పూల మాల వేసి పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళి అర్పించిన దెందుకూరు సర్పంచ్ విజయశాంతి సొసైటీ అధ్యక్షులు కోట కృష్ణ కాంగ్రెస్ నాయకులు మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షులు శూరం శెట్టి కిషోర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, దెందుకూరు సర్పంచ్ కోటా విజయ శాంతి సొసైటీ డైరెక్టర్ కోటా వెంకటకృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ అయితం ప్రసాద్ గ్రామ శాఖ అధ్యక్షులు వుట్ల రాంబాబు పమిడి సూరయ్య కృష్ణ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: