ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిరక్షేత్ర స్థాయి పర్యటన

Published: Wednesday April 13, 2022
ధిర ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కలిసి పుణ్యక్షేత్రం దేవాలయాన్ని సందర్శించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలోఫల్లీ గుట్ట క్షేత్రస్థాయి పర్యటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ దేవాలయం చరిత్ర గురించి ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులతో విశేషాలు తెలుసుకున్న విద్యార్థినిమండలం పిల్లి గుట్ట క్షేత్రాన్ని ఈ సందర్భంగా సందర్శించడం జరిగింది. పిల్లి గుట్ట క్షేత్రం యొక్క ప్రాశస్త్యం మరియు నామౌచిత్యం గూర్చి తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి S.ఇందిర విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. క్షేత్ర స్థాయి పర్యటన కార్యక్రమమును కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ALN శాస్త్రి  ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ K. రవి, అధ్యాపకులు G.అరుణ, P.సుజాత, లక్ష్మీనారాయణ, K.వీరన్న, అఫ్రోజ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.