ప్రపంచ వాటర్ దినోత్సవం సందర్భంగా ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రతిజ్ఞ

Published: Tuesday March 23, 2021

మధిర, మార్చి 22, ప్రజాపాలన ప్రతినిధి : మధిర  ప్రపంచ వాటర్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత ఎంపిడిఓ విజయ భాస్కర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు రావూరు శ్రీనివాసరావు అరిగె శ్రీనివాసరాావు