శేరిగూడ శ్రీ హిందూ కాలేజీ పక్కన బ్రిడ్జి నిర్మాణం చేయాలని వైఎస్ఆర్ టిపి

Published: Monday October 17, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 16ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వైయస్సార్ టిపి  ఇన్చార్జ్ సుగుణ రెడ్డి మాట్లాడుతూ. ఇబ్రహీంపట్నం చెరువు నిండి అలుగు పారుతున్న నీరు సేరి గూడ శ్రీ హిందూ కాలేజీ దగ్గర ఉన్న కల్వర్టు వరద పెద్ద ఎత్తున రావడంతో కల్వర్టు స్తంభించి నీరు రోడ్డుపైకి రావడంతో  రవాణాకు ఆటంకం  వాటిలిందని ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుందని  అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అక్కడ బ్రిడ్జి నిర్మాణం పనులు చేయించాలని  ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని వైఎస్ఆర్ టీపి సుగుణ రెడ్డి డిమాండ్ చేశారు.