ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి *పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవరం లో ప్రధాన నిం
Published: Thursday April 06, 2023
ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ . 10వ తరగతి విద్యార్థుల పేపర్ లీకు చేసి తమ స్వార్ధ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేస్తు, రాష్ట్ర ప్రభుత్వం ను బద్లాం చెయ్యాలనే కుట్ర చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చెయ్యాలి అని అలాగే ఇలాంటి నీచుడును బీజేపీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలి అని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ గారు, ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షుడు చిలుకల బుగ్గ రాములు డిమాండ్ చెయ్యడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ మండల పార్టీ అధ్యక్షుడు పంది మైసయ్య , ప్రధాన కార్యదర్శి మంద మోహన్,సీనియర్ నాయకులు కత్తుల కుమార్, దండుమైలారం బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మంగ ఐలేష్ తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: