కరోనా బాధితునికి బియ్యం అందజేసిన కన్యకా పరమేశ్వరి గోల్డ్ షాప్ యజమాన్యం
Published: Wednesday June 09, 2021
మధిర, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో కాలనీలో లాక్ డౌన్ కాలంలో ఏ పని దొరకక కరోనాతో బాధపడుతున్న. కారు డ్రైవర్ బుజ్జి విషయాన్ని కన్యకా పరమేశ్వరి గోల్డ్ షాప్ యజమాని మైలవరపు వీరభద్రరావు దృష్టికి కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు తీసుకెళ్లగా వారు కారు డ్రైవర్ బుజ్జికి 25 kg ల బియ్యం. ఒక నెలకు సరిపోను నిత్యావసర సరుకులను వారి కుటుంబానికి ఈ రోజున అందజేసినారు. ఈ సందర్భంగా కార్ డ్రైవర్ బుజ్జి. నా కుటుంబం ఆర్థిక పరిస్థితిని దారా బాలరాజుకు వివరించగా. వారు వెంటనే స్పందించి వీరభద్రం గారి ద్వారా నా కుటుంబానికి నిత్యావసర సరుకులు బియ్యం సహాయం చేసినందుకు నా కుటుంబం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను
Share this on your social network: