ప్రభుత్వ న్యాయవాదులను సన్మానించిన కురుమ సంఘం ప్రతినిధులు

Published: Saturday October 15, 2022
మేడిపల్లి, అక్టోబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి)
 ఉప్పల్ నియోజకవర్గం కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభత్వాంచే నియమితులైన  కురుమ న్యాయవాద సోదరులను సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఉప్పల్ బీరప్పగడ్డ శ్రీ శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయంలో     ఉప్పల్ నియోజకవర్గ మరియు ఉప్పల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షులు  గొరిగే రమేష్ కురుమ, ఉప్పల్ నియోజకవర్గం కురుమ సంఘంం అధ్యక్షులు రేవు కృష్ణయ్య కురుమ, ప్రధాన కార్యదర్శి చౌదరపల్లి పర్వతాలు కురుమ, ఉప్పల్ కురుమ సంఘంంం అధ్యక్షులు గొరిగె ఐలయ్య కురుమ,         రాష్ట్ర కురుమ సంఘం ఉపధ్యక్షులు  కొండల్ రాజు కురుమ నూతనంగా ఎన్నికైన కురుమ న్యాయవాదులు  హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్, వైద్యావిధాన పరిషత్ ఎస్ విజయ్ ప్రశాంత్ కురుమ,    హైకోర్టు స్టాండింగ్ కౌన్సిలు, ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా గొరిగే మల్లేష్ కురుమ, జక్కుల వంశీ కృష్ణ కురుమ  ప్రభుత్వ సహాయ న్యాయవాదిిగా ఏ జి పి, ఐయిల్ల కొమురయ్య కురుమ జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ లను  గొంగడి, రుమాలు, పూలమాల శాలువా, డోలు తలలుతో ఘనంగా సన్మాానించారు. తెలంగాణా కలమండలి పాట రాజశ్రీ మహేష్ కురుమలు పాటలు పాడారు
ఈ కార్యక్రమంలో వందలాది కురుమలు,కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు.