మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపిన టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు : సింహాచలం జగన్

Published: Tuesday October 12, 2021
వెల్గటూర్ అక్టోబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి): మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వెల్గటూర్ మండలం టి.ఆర్.ఎస్ నూతన అధ్యక్షులు సింహాచలం జగన్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, యువత అధ్యక్షులు బిడారి తిరుపతి, బి.సి.సెల్ అధ్యక్షులు కుమ్మరి వెంకటేష్, రైతు అధ్యక్షులు మారం జగన్ మోహన్ రెడ్డి, అసంగటిత కార్మిక శాఖ అధ్యక్షులు సిగిరి ఆనంద్, విద్యార్థి విభాగం అధ్యక్షులు చొప్పదండి సంతోష్, ఉపాధ్యక్షలు సంకోజు తిరుమల చారి, యువత ప్రధాన కార్యదర్శి గొల్లపెల్లి రాజు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఏలేటి కృష్ణారెడ్డి, రైతు బంద్ కోర్డినేటర్ చుక్క శంకర్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు గూడ రాంరెడ్డి, దుర్గం శ్రీనివాస్, గంగుల నగేష్, గుండాటి రాజేశ్వర్ రెడ్డి, మూగల సత్యం, పడిదం వెంకటేష్, మల్లేశం, కోలా చరణ్, గాదం భాస్కర్ పాల్గొన్నారు.