ఎన్ సి డి పరిక్షలు సద్వినియోగము చేసుకోండి

Published: Tuesday May 31, 2022

జన్నారం రూరల్, మే 31, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా  జన్నారం మండల చింత గూడ గ్రామంలో ఎన్. సి.డి.పరీక్షలు నిర్వహించడం జరిగిందని హెల్త్ సూపర్ వైజర్ పోసాని మంగళవారం అన్నారు, స్థానిక ఎర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముప్పది సంవత్సరాలు పై బడిన వారికి రక్త పరీక్షలు, బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి మాత్రలు అందచేశారు, ఈ సమావేశంలో హెల్త్ సూపర్ వైజర్ పోసాని, హెల్త్ అసిస్టెంట్ కమలాకర్, ఏఎన్ఎంలు సంధ్య, రాజేశ్వరి,  ఆశా వర్కర్లు మంజుల, కళావతి, రాధా, తదితరులు పాల్గొన్నారు.