నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Published: Monday June 20, 2022
మధిర రూరల్ జూన్19 ప్రజా పాలన ప్రతినిధి

మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 20వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మండల పరిషత్ అధ్యక్షురాలు మెండెం లలిత అధ్యక్షతన ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ఉడుముల విజయభాస్కర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు అదేవిధంగా సమావేశానికి హాజరయ్యే మండల అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలతో హాజరు కావాలని ఆయన సూచించారు