మంచాల మండలం నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక
Published: Tuesday September 21, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజవర్గం మంచాల మండలం టిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో నూతన మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక అధ్యక్షులు చీరాల రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బహుదూర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు మాకు బాధ్యత అప్పగించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. టిఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఇంకా మరింత పుంజుకుంటాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు టిఆర్ఎస్ పార్టీని మరింత యువతీ యువకులు కలిసి మరింత పార్టీని బలోపేతం చేస్తాం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచాల ఎంపీపీ నర్మద లచ్చిరాం నాయక్ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
Share this on your social network: