వికారాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా మెంబెర్ గా గట్టెపల్లి మహేందర్
Published: Wednesday February 15, 2023
* సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతి రెడ్డి
వికారాబాద్ బ్యూరో 14 ఫిబ్రవరి ప్రజాపాలన : మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా వికారాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా కమిటీ మెంబెర్ గా ఎన్నుకొని నియామక పత్రం అందించడం జరిగింది.
ఈ సందర్బంగా తన పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సోషల్ మీడియా విభాగంలొ కస్టపడి పనిచేస్తానని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతి రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.
Share this on your social network: