వికారాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా మెంబెర్ గా గట్టెపల్లి మహేందర్

Published: Wednesday February 15, 2023
* సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతి రెడ్డి
వికారాబాద్ బ్యూరో 14 ఫిబ్రవరి ప్రజాపాలన : మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా వికారాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా కమిటీ మెంబెర్ గా ఎన్నుకొని నియామక పత్రం అందించడం జరిగింది.
ఈ సందర్బంగా తన పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సోషల్ మీడియా విభాగంలొ కస్టపడి పనిచేస్తానని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతి రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.