తెలంగాణ లో ఈ తొమ్మిది సంవత్సరాలలో వివిధ ప్రభుత్వ రంగా సంస్థలలో రేట్లుపెంచిన

Published: Saturday March 04, 2023

 దానికి బి ఆర్ యస్, పార్టీ చెప్పాలి,బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ఏలూరి నాగేశ్వరావు మధిర రూరల్ మార్చిిి3 ప్రజాపాలన  ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బిజెపి పార్టీ కార్యాలయంలోశుక్రవారంం నాడు పార్టీ సమావేశంలోతెలంగాణ వచ్చిన 9 సంవత్సరాలు వివిధ అనేక సంస్థల్లో రేట్లు పెంచిిన ఘనత బిఆర్ఎస్ పార్టీకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అనేక మంది1200వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెరాస ప్రభుత్వం,ఊసరవెల్లి ల రంగులు మారుస్తూ, బి ఆర్ ఎస్ గా మారి,నీళ్లు నిధులు నియామకాలు అని,తెలంగాణ లో టి ఆర్ యస్,గా అధికారంలోకి  వచ్చి,బి ఆర్ ఎస్ గా మారిన మీ పార్టీ ప్రభుత్వం,

ఈ తొమ్మిది ఏళ్లలో,నీళ్లు రాలేదు,నియామకాలు లేవు,ఉన్న, వచ్చిన నిధులు మాత్రం బి ఆర్ యస్ నాయకులు జేబులో వేసుకొని,రాష్ట్ర ప్రభుత్వరంగా సంస్థలు నష్టాల పేరుతొ,పెంచిన, విద్యుత్ చార్జీలు,విద్యార్థుల బసు పాసులు, పై ఆర్టీసి చార్జీలు,భారీ ఎత్తున పెంచిన, రిజిస్టేషన్ చార్జీలు,మద్యం పై పెంచిన భారీ రేట్లు, ఇలాంటి వాటిపై ముందు, బి ఆర్ యస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పి అప్పుడు,పెంచిన గ్యాస్ ధరలపై బి ఆర్ యస్, నాయకులు,ధర్నాలు నిరసనలు చేసుకోండి, అప్పుడు మీ నిజాయితీని ప్రజలు నమ్ముతారు,అంతేకాని గురివిందా సామెతలాగా, మీరు పెంచిన చార్జీలు, రేట్లు,పై ప్రజలను ఏమర్చే ప్రయత్నం లో బాగంగా కేంద్రం పై నిందలు వేసే ప్రయత్నం,తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు,దేశంలో, రాష్టంలో ఉన్న వనరులు,వాటినుండి వచ్చే వాటికీ అధిక రేట్లు వేస్తూ,కోట్లది రూపాయలు, దోచుకుంటున్న మీరు మీ ప్రభుత్వం,
ఇతర దేశాలనుండి, దిగుమతి చేసుకునే, గ్యాస్, పెట్రోల్, రేట్లు పై, ముసలి కన్నీరు కరుస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లో లేరు అన్న విషయ�