కళ్యాణాలక్ష్మి షాదీముభారక్ చిక్కులు పంపిణీ

Published: Tuesday May 11, 2021
జగిత్యాల, మే 10, ప్రజాపాలన ప్రతినిధి : జాగిత్యాల పట్టణంలోని వర్తక సంఘంలో 46మందికి కళ్యాణాలక్ష్మి షాదీముబారక్ చెక్కులను జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణిప్రవీణ్ పంపిణీ చేశారు. వారి వెంట వైస్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్ కౌన్సెలర్లు పిట్ట ధర్మరాజు కప్పల శ్రీకాంత్ కూసరి అనిల్ చుక్క నవీన్ కూతురు రాజేష్ జిల్లా తెరాస యూత్ అధ్యక్షులు దావ సురేష్ దుమాల రాజకుమార్ తదితరులు ఉన్నారు.