జాతీయ పోషకాహర వారోత్సవాలు -2022
Published: Saturday September 03, 2022
మంచి పోషకహారం మరియు ఆరోగ్య జాగ్రత్తల గురించి అవగాహనా కల్పించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1నుండి 7వరకు జాతీయ పోషకహర వారోస్తవలను జరుపుతాము అని కాకర్ల సుబ్బారావు సెంటర్ పర్ హెల్టుకర్ మేనేజ్మెంట్ పోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ సుభోద్ అన్నారు దానిలోని భాగంగానే విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం మంచాల మంచాల మండలం లోయపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను డాక్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోషకహర లోపం వల్ల ప్రతి సంవత్సరం మంది చనిపోతున్నారు దీని నుండి బయట పడే దానికోసమే ప్రతి సంవత్సరం ఈ అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తున్నము అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మస్కు సరిత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: