అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతి

Published: Tuesday November 08, 2022
మేడిపల్లి, నవంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) 

ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని 

ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లోకేష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ మేరకు కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో    టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి పాల్గొన్నారు.