నిరంజన్ రెడ్డిని కలిసిన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల

Published: Friday May 20, 2022
తల్లాడ, మే 19 (ప్రజాపాలన న్యూస్):
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల కలిశారు. గురువారం ఖమ్మంలో జరిగిన వ్యవసాయ మీటింగ్ కు హాజరైన మంత్రిని ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ కార్యక్రమంలో  సొసైటీ చైర్మన్ లు రెడ్డేమ్ వీర మోహన్ రెడ్డి, అయిలూరి ప్రదీప్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్ లాల్, తదితరులు ఉన్నారు.