*చేవెళ్ల డివిజన్ స్వేరో నూతన కమిటీ ఎంపిక*
Published: Saturday January 21, 2023
చేవెళ్ల జనవరి 20, (ప్రజాపాలన):-1
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని విశ్రాంతి భవనం లో డివిజన్ కమిటీనీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాస్ ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వేరోస్ ఫౌండర్ అయిన *డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి* త్యాగాలను మరియు స్వేరోస్ నినాదాలని తెలిపారు. అక్షరం ఆర్థికం ,ఆహారం అంటూ .పేద బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు అండగా ఉంటామని స్వేరోస్ యొక్క గొప్పతనాలను, వాళ్ళు చేసిన త్యాగాలను , నూతన కమిటీ నాయకులకు తెలియజేసారు. ఈ సందర్భంలో నూతన కమిటీ అధ్యక్షుడిగా పవన్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి ఆకాష్ లను ఎన్నుకోవడం ఎన్నుకున్నారు
ఈకార్యక్రమంలో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ మండల నాయకులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని విశ్రాంతి భవనం లో డివిజన్ కమిటీనీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాస్ ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వేరోస్ ఫౌండర్ అయిన *డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి* త్యాగాలను మరియు స్వేరోస్ నినాదాలని తెలిపారు. అక్షరం ఆర్థికం ,ఆహారం అంటూ .పేద బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు అండగా ఉంటామని స్వేరోస్ యొక్క గొప్పతనాలను, వాళ్ళు చేసిన త్యాగాలను , నూతన కమిటీ నాయకులకు తెలియజేసారు. ఈ సందర్భంలో నూతన కమిటీ అధ్యక్షుడిగా పవన్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి ఆకాష్ లను ఎన్నుకోవడం ఎన్నుకున్నారు
ఈకార్యక్రమంలో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ మండల నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: